గోధుమ మొలకలు, గడ్డి రసంతో ఆరోగ్యం
కాన్సర్ క్షయ, వంటి తీవ్ర వ్యాధిని కూడా గోధుమ మొలుకలు, గడ్డిరసం వాడుక వల్ల నివారించవచ్చునని పరిశోధనలు తెలుపుతున్నాయి.......
వీటి రసాన్ని " గ్రీన్ బ్లడ్" అని కూడా అంటారు.
- వీటికి మనిషి రక్త లక్షణాలు దాదాపు 50 శాతం వరకు ఉన్నాయి.
- కాన్సర్ , ఎయిడ్స్ తో పాటు విరోచనాలు, మధుమేహం, అస్థమా, క్షయ, కామెర్ల వంటి రోగాలను కూడా ఇది నయం చేస్తుంది.
- ప్రతి రోజు పరిమితిగా తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్న వక్తి కి వాధితో పోరాడే సామర్ద్యాన్ని మెరుగుపరుస్తుంది.
- గోధుమ మోలుకలు, గడ్డి రసంలో పౌష్టిక పదార్దాలు చాలా ఉన్నాయి.
- క్రమంగా తీసుకోవడం వల్ల శరీరం బలంగా, శక్తివంతంగా తయారవుతుంది.
- గోధుమ గడ్డి రసంలో అత్యధికంగా క్లోరోఫిల్ ఉంది.
- పాలు, పెరుగు, మాంసం కంటే కూడా గోధుమ మోలుకలు, గడ్డి రసంలో పౌష్టిక పదార్దాలు ఉన్నాయి.
- గోధుమ మోలుకలు, గడ్డి రసంలో విటమిన్లు, ఆల్కలైనులు సమృద్దిగా ఉన్నాయి.
- అన్ని వయసులవారు తీసుకోవచ్చు.
- ఎయిడ్స్ రోగులకు సంజీవీనిల వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
- అల్లం , తేనే కలిపి తీసుకోవచ్చు. తయారి: ముడంగులాల లోతున్న , రెండు చదరపుటడుగుల ఎనిమిది చిన్న కుండీలు చాలు. మొదటి రోజు ఒక కుండిలోను, రెండవ రోజు మరో దాంట్లోనూ...... ఇలా ఎనిమిది కుండిల్లోను రోజుకోదాంట్లో చొప్పున గోధుమలను వేయాలి. తొమ్మిదో రోజు మొదటి కుండిలోని మొలకలు,గడ్డి రసం తీసుకోవడానికి వీలుగా తయారవుతాయి. 100 గ్రాముల మొలకలను ముక్కలుగా చేసి తగిన వాటర్ కలిపి గ్రైండ్ చేసి రసం తీసి వడబోసి పరిగడుపున ప్రతి రోజు తీసుకోవాలి.
- మొలకలను అలాగే కూడా నమిలి తినొచ్చు. మొలకలు రుబ్బిన ముద్దను గాయాలు , మొటిమలు, కురుపుల మీద పెట్టి ఉంచితే త్వరగా నయం అవుతాయి.
No comments:
Post a Comment